ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఇంటర్నెట్ అని వాడుతున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ఇంటర్నెట్ అని వాడుతూ ఉంటున్నారు. చాలామంది ఎక్కువగా వాడటం వల్ల జీబీ అనేది సరిపోదు. ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4 జి సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీనితో కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్లు ను తీసుకొస్తుంది. మరోవైపు ఫ్రైవేట్ టెలికాం కం పెనీలన్నీ టారిఫ్ లను పెంచిన విషయం తెలిసిందే. ఫలితంగా చాలామంది యూజర్లు బిఎస్ఎన్ఎల్ ప్లాన్ లపై దృష్టి సారించింది. దీన్ని అసరాగా తీసుకుని 395 రోజుల వ్యాలిడిటితో ఇటీవల బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది.

1, ప్లాన్ ధర రూ.2,399 అంటే నెలకు దాదాపు రూ. 190

2, వ్యాలిడిటీ 395

3, రోజుకు 2జిబి డేటా

4, రోజుకు 100 ఎసెమ్మెస్ లు

5, అపరిమిత కాలింగ్

6, దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్

7, జింగ్ మ్యూజిక్, బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హర్డి గేమ్స్, ఛాలెంజర్ అరి నా గేమ్స్, గేమ్ ఆన్ ఆస్ట్రోటెల్

దీనితో పాటు బిఎస్ఎన్ఎల్ లో మరో 365 రోజుల వ్యాలిడిటీతో దీర్ఘకాల ప్లాన్ కూడా ఉంది. దీంట్లో ఎలాంటి రోజు వారి పరిమితి లేకుండా 600 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎసెమ్మెస్ ల ఉంటాయి.అపరిమిత కాలింగ్ పొందొచ్చు. దీంట్లోనూ జింక్ మ్యూజిక్, బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హార్ట్ గేమ్స్, ఛాలెంజర్స్ అరి నా గేమ్స్, గేమ్ ఆన్ ఆఫ్ట్రాటెల్ వంటి ఆనందపు ఫిచర్లు ఉన్నాయి. జియో తన మొబైల్ సేవల టారిఫ్ లను 12-27 శాతం పెంచిన విషయం తెలిసిందే. జులై 3 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. అదే బాటలో భారతి ఎయిర్ టెల్ టారిఫ్ లను 10-21 శాతం పెంచింది. వోడాఫోన్ ఇడియా కూడా మొబైల్ టారిఫ్ లను జులై 4 నుంచి 11-24 శాతం వరకు పెంచినట్లు ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: