మొదట పాపం వారు అక్కడ వేలల్లో మాత్రమే సొమ్ము ఉంటుందని అనుకున్నారట. అయితే, అక్కడ ఊహించిన దాని కంటే ఎక్కువ నగదు కనబడటంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.దొంగ తనం తర్వాత ఇద్దరు దొంగలు కూడా దొంగిలించిన ఆ సొమ్మును సమానంగా పంచుకోవడం జరిగింది.ఆ తర్వాత అజాజ్కు గుండె నొప్పి వచ్చింది. దీంతో అతడు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. ట్రీట్మెంట్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేశాడు. నౌషద్ మాత్రం ఆ డబ్బులను బెట్టింగులో పెట్టాడు. నిందితుల నుంచి పోలీసులు రూ.3.7 లక్షలు, రెండు పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ రూ.5 వేలు చొప్పున రివార్డు ప్రకటించడం జరిగింది.ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...
మొదట పాపం వారు అక్కడ వేలల్లో మాత్రమే సొమ్ము ఉంటుందని అనుకున్నారట. అయితే, అక్కడ ఊహించిన దాని కంటే ఎక్కువ నగదు కనబడటంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.దొంగ తనం తర్వాత ఇద్దరు దొంగలు కూడా దొంగిలించిన ఆ సొమ్మును సమానంగా పంచుకోవడం జరిగింది.ఆ తర్వాత అజాజ్కు గుండె నొప్పి వచ్చింది. దీంతో అతడు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. ట్రీట్మెంట్ కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేశాడు. నౌషద్ మాత్రం ఆ డబ్బులను బెట్టింగులో పెట్టాడు. నిందితుల నుంచి పోలీసులు రూ.3.7 లక్షలు, రెండు పిస్తోళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ రూ.5 వేలు చొప్పున రివార్డు ప్రకటించడం జరిగింది.ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...