గడిచిన రెండు రోజుల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పైన కొంతమంది దుండగులు తుపాకీతో కాల్చడం జరిగింది.. అయితే వీటి నుంచి బయటపడి మరి దీటైన సమాధానాన్ని ఇచ్చారు.. అలాగే హాస్పిటల్లో నుంచి అందరితో మాట్లాడడం కూడా జరిగింది.ముఖ్యంగా ట్రంప్, బైడెన్ ఒకే వేదిక మీద చర్చించుకోవడానికి జరిగిన రోజే.. ట్రంపు విజయం ఖాయమైంది. బైడెన్ అపజయము కూడా ఖాయం అయ్యింది. దీంతో వీటిని కవర్ చేయడానికి బైడన్ కి కొంత సమయం ఇచ్చి.. ఈ లోపుగా మీచెల్ ను సిద్ధం చేస్తున్నారు.. మీచల్ ఒబామా అని , మరొక వైపు కమలహరి సిద్ధం చేస్తున్నారట.


ఇలా వీరిద్దరిలో ఎవరో ఒకరిని పెట్టి వాళ్ళని ముందు పెట్టాలనుకున్నారు. తద్వారా ట్రంప్ కంటే మిచెల్ కి ఆదరణ ఎక్కువగా ఉందని తేలిందట.. ఈలోపుగా ఒక్కసారిగా సీను మారిపోయిందట. ట్రంపు మీద దాడి జరగడంతో ఒక్క సారిగా కథ మారిపోయింది. చివరికి 70% విజయం సాధిస్తామని  ప్రచారం కూడా జరుగుతోంది. దానికి సాక్షి తాజాగా.. అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ట్రంప్ కి ట్రెబ్యూట్ చేయడం జరిగిందట.. అంటే ట్రంప్ కి సెల్యూట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అక్కడ ఒక సంచలనం సృష్టిస్తోంది.


తద్వారా ప్రభుత్వం మారుతోందని నమ్మకం పుట్టుకొచ్చింది. ఈ విషయాన్ని అక్కడ ప్రజలు కూడా విశ్వసిని ఇస్తున్నట్లు తెలుస్తోంది.. ట్రంప్ ను కనుక ఒకవేళ  అక్కడ ఆపినట్లు అయితే మాత్రం .. అంతర్ యుద్ధమే వచ్చేటట్టుగా కనిపిస్తోందట. గత ఎన్నికలలో జరిగినటువంటి ఘర్షణ తరహా దేశమంతట కూడా ఈ వాతావరణం కనిపించేలా ఉన్నదట. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు యూఎస్ఏ లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఊహించలేం అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. చాలా మంది ట్విట్టర్ వేదికగా ట్రంప్ కు సైతం మద్దతు పలుకుతున్నట్లుగా తెలుస్తున్నది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

USA