సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుంటాయి. కానీ ఇప్పటి వరకూ ఇలాంటి ఫోటో ను చూసి ఉండం. అవును.తాజాగా భార్యాభర్తలకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసి అందరూ అవ్వాక్కవుతున్నారు.విషయమేమిటంటే ఒక వ్యక్తి తన భార్య చిన్ననాటి ఆల్బమ్ తిరగేసాడు.అందులో ఒక ఫోటో చూడగా అతడికి మైండ్ బ్లాక్.అసలు ఇదేలా సాధ్యమైందో అతని ఊహలకే అందట్లేదు.ఈ నేపథ్యంలో అది జూలై 2000 సంవత్సరం. నేను ఫోటోను చూడగానే ఆశ్చర్యపోయాను. నా శరీరమంతా గూస్‌బంప్‌లు వచ్చాయి. అది నా సిగ్నేచర్ పోజ్’ అని మిస్టర్ యే అన్నాడు. ఆ సమయంలో తన గ్రూప్‌తో కలిసి ఆ ప్రాంతానికి టూర్‌కి వచ్చాడట మిస్టర్ యే. ఇక్కడ ఇంకా ఆశ్చర్యకర విషయమేంటంటే.. ఇద్దరూ కూడా తమ సిగ్నేచర్ పోజులలో వారి వారి ఫోటోలకు పోజులిచ్చారు.చైనాకు చెందిన ఓ జంట.. తాము ప్రేమలో పడటానికి ముందే.అంటే దాదాపుగా 11 ఏళ్ల క్రితమే టీనేజ్‌లో ఉండగా ఓ ఫోటోలో ఇద్దరం ఒకరికి ఒకరం తెలియకుండానే దిగాం అని తెలిసి ఆశ్చర్యపోయారు. 2011లో చెంగ్డూ నగరంలో మిస్టర్ యే, మిసెస్ జులు ఒకరినొకరు కలుసుకుని ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇక మిస్టర్ యే. కొద్ది నెలల కిందట తన తన అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ అతడి భార్య చిన్ననాటి ఫోటోలు ఉండే ఓ ఆల్బమ్‌ను తిరగేశాడు. ఇక అందులో ఓ ఫోటోను చూసి దెబ్బకు షాకయ్యాడు. అసలు ఇదెలా సాధ్యమైందో అతడికి అర్ధం కాలేదు. ఎందుకంటే.ఆ ఫోటోలో తన భార్య వెనుక అతడు కూడా ఉన్నాడు.ఈ నేపథ్యంలో ఆ ఫోటో చూడగానే నేను, నా భర్త ఆశ్చర్యపోయాం. భయం, ఆనందం, ఆశ్చర్యం.. ఇలా అనేక భావోద్వేగాలు ఒకేసారి వచ్చాయి. అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: